ETV Bharat / state

ఇళ్ల స్థలాల అవకతవకలపై నర్సీపట్నం ఆర్డీఓ విచారణ

author img

By

Published : Jul 8, 2020, 5:27 PM IST

ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఫిర్యాదుతో విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ విచారణ జరిపారు.

Narsipatnam RDO inquiry into the manipulation of plats
ఇళ్ల స్థలాల అవకతవకలపై నర్సీపట్నం ఆర్డీఓ విచారణ

విశాఖపట్నం జిల్లా జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో.. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో స్థానిక ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి విచారణ జరిపారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలు సేకరించారు.

విశాఖపట్నం జిల్లా జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో.. ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో స్థానిక ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి విచారణ జరిపారు. నర్సీపట్నం మండలం చెట్టుపల్లి, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో లబ్ధిదారుల వివరాలు సేకరించారు.

ఇదీచదవండి.

104, 108 వాహనాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.