ETV Bharat / state

వైకాపాపై అభిమానంతో గెలుస్తా: ఎంవీవీ సత్యనారాయణ

రాష్ట్ర ప్రజల్లో వైకాపా పట్ల ఆదరణ తనను గెలిపిస్తుందని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. 3 దశాబ్దాలుగా నిర్మాణరంగంలో ఉన్న తాను మంచి పేరు తెచ్చుకున్నాననీ అదే అధికారంలోకి తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

author img

By

Published : Apr 4, 2019, 11:11 AM IST

ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి

రాష్ట్రంలో వైకాపాకు ఉన్న ఆదరణ తనను ఎంపీని చేస్తుందని ఆపార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీవీ. సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో మంచి పేరు సంపాదించడం తనకు కలసి వస్తుందంటున్న ఎంవీవీ సత్యనారాయణతో....మా ప్రతినిధి ముఖాముఖి.

ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి

రాష్ట్రంలో వైకాపాకు ఉన్న ఆదరణ తనను ఎంపీని చేస్తుందని ఆపార్టీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎంవీవీ. సత్యనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా నిర్మాణ రంగంలో మంచి పేరు సంపాదించడం తనకు కలసి వస్తుందంటున్న ఎంవీవీ సత్యనారాయణతో....మా ప్రతినిధి ముఖాముఖి.

ఎంవీవీ సత్యనారాయణతో ముఖాముఖి

ఇవీ చదవండి...

అభివృద్ధి చేశాం.. మళ్లీ గెలుస్తాం: ఆడారి ఆనంద్​

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231


Body:ap_rjy_31_03_annavaram_new_eo_p v raju_av_c4 తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం ఈవో గా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం. వి. సురేష్ బాబు ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం ఈయన పోస్టింగ్ కు నిరీక్షణ లో వున్నారు. ప్రస్తుతం అన్నవరం ఇంచార్జ్ ఈవో గా ఆర్జేసి త్రినాథరావు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.