ETV Bharat / state

నర్సీపట్నంలో వైరస్ నాశక రసాయనాల పిచికారీ - నర్సీపట్నంలో కెమికల్స్​ని పిచికారీ వార్తలు

కరోనా వ్యాధి నివారణకు నర్సీపట్నం మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వైరస్ నాశక రసాయనాలు పిచికారీ చేస్తున్నారు.

muncipal officers spraying chemicals at narsipatnam in visakha district
muncipal officers spraying chemicals at narsipatnam in visakha district
author img

By

Published : Mar 29, 2020, 4:53 PM IST

నర్సీపట్నంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వైరస్ నాశక రసాయనాలను పిచికారీ చేయించారు. ప్రధానంగా నర్సీపట్నం శ్రీ కన్య కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, వీర్రాజు థియేటర్ కూడలి, ఆర్డీవో కార్యాలయం, అభి సెంటర్, కృష్ణ బజార్, ప్రాంతీయ ఆసుపత్రితో పాటు పలు వ్యాపార కేంద్రాల వద్ద మందులు చల్లించారు. వ్యాధులు, దోమల వ్యాప్తి నివారణకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.

నర్సీపట్నంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం

కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో పరిశుభ్రతకు సిబ్బంది శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద వైరస్ నాశక రసాయనాలను పిచికారీ చేయించారు. ప్రధానంగా నర్సీపట్నం శ్రీ కన్య కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్, వీర్రాజు థియేటర్ కూడలి, ఆర్డీవో కార్యాలయం, అభి సెంటర్, కృష్ణ బజార్, ప్రాంతీయ ఆసుపత్రితో పాటు పలు వ్యాపార కేంద్రాల వద్ద మందులు చల్లించారు. వ్యాధులు, దోమల వ్యాప్తి నివారణకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు పురపాలక శాఖ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

కృష్ణా, గుంటూరు సరిహద్దులు మూసివేసిన పోలీసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.