ETV Bharat / state

నీట మునిగిన పంట.. పరిశీలించిన ఎమ్మెల్సీ - విశాఖ జిల్లా, అనకాపల్లి

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని గ్రామాల్లో అకాల వర్షం పంట పొలాలను ముంచేసింది. ఆయా ప్రాంతాలను తేదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పరిశీలించారు. సుమారు 200 ఎకరాలకు పైగా పొలాలు వర్షపు నీటికి ముంపునకు గురైనట్టు చెప్పారు.

vishaka district
నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్సీ
author img

By

Published : Apr 27, 2020, 5:39 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని గ్రామాల్లో వర్షపు నీటికి ముంపునకు గురైన పంట పొలాలను తేదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా కుంచంగి గ్రామంలో సుమారు 200 ఎకరాలకు పైగా పొలాలు వర్షపు నీటికి ముంపునకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ప్రసాదరావుతో ఫోన్లో మాట్లాడారు. బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు.

ఇదీ చదవండి:

విశాఖ జిల్లా అనకాపల్లి మండలంలోని గ్రామాల్లో వర్షపు నీటికి ముంపునకు గురైన పంట పొలాలను తేదేపా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పరిశీలించారు. ఎన్నడూ లేని విధంగా కుంచంగి గ్రామంలో సుమారు 200 ఎకరాలకు పైగా పొలాలు వర్షపు నీటికి ముంపునకు గురయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. తహసీల్దార్ ప్రసాదరావుతో ఫోన్లో మాట్లాడారు. బాధిత రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు.

ఇదీ చదవండి:

గెడ్డ కప్పేసి... నట్టేట ముంచేసి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.