ETV Bharat / state

శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విశ్వరూప్ - శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి విశ్వరూప్

విశాఖ శారదాపీఠాన్ని మంత్రి పినిపే విశ్వరూప్ దంపతులు సందర్శించారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

minister vishwaroop
minister vishwaroop
author img

By

Published : Oct 24, 2020, 2:57 PM IST

మంత్రి పినిపే విశ్వరూప్ దంపతులు విశాఖలోని శారదాపీఠాన్ని సందర్శించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పీఠంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ఇదీ చదవండి

మంత్రి పినిపే విశ్వరూప్ దంపతులు విశాఖలోని శారదాపీఠాన్ని సందర్శించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పీఠంలోని రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.

ఇదీ చదవండి

గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలు కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.