ETV Bharat / state

విశాఖలో మంత్రి గౌతంరెడ్డి పర్యటన.. పరిశ్రమల పరిశీలన - it& industiral mantri

విశాఖ జిల్లాలోని బ్రాండిక్స్ సిటీలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించనున్నారు.

మంత్రి పర్యటన
author img

By

Published : Jul 6, 2019, 12:18 PM IST

విశాఖ బ్రాండిక్స్ సిటీలో మంత్రి గౌతం రెడ్డి పర్యటన

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం బ్రాండిక్స్ సిటీ పరిధిలో ఉన్న పరిశ్రమలను పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రానున్నారు. మంత్రి రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 22 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

విశాఖ బ్రాండిక్స్ సిటీలో మంత్రి గౌతం రెడ్డి పర్యటన

విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం బ్రాండిక్స్ సిటీ పరిధిలో ఉన్న పరిశ్రమలను పరిశీలించడానికి ఈరోజు రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రానున్నారు. మంత్రి రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 22 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

ఇది కూడా చదవండి.

సాగరతీర నగరం.. రంగుల భవనాలతో స్వాగతం

Intro:ap_cdp_16_05_world_paryavaranam_day_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
మనమందరం పర్యావరణాన్ని కాపాడుకుంటే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం కలుగుతుందని అటవీశాఖ
సి సి ఎఫ్ గోపీనాథ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినాన్ని పురస్కరించుకొని కడప అటవీ శాఖ ఆధ్వర్యంలో అటవీశాఖ కార్యాలయంలో అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది పర్యావరణ పరిరక్షణ పై ర్యాలీ చేపట్టారు. చేతిలో ప్లకార్డులు పట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. అనంతరం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుత రోజుల్లో పర్యావరణం పూర్తిగా దెబ్బతినడంతో కరువు కాటకాలు సంభవిస్తున్నాయని గోపీనాథ్ అన్నారు. ఈ ఏడాది మనమందరం ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని లేదంటే భవిష్యత్ తరాలకు తీరని అన్యాయం చేసిన వారమవుతామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు కూడా పర్యావరణం కోసం పాటు పడుతున్నాయని చెప్పారు. మన వంతు బాధ్యతగా చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
byte: గోపీనాథ్, సి సి ఎఫ్ అటవీశాఖ, కడప.


Body:ప్రపంచ పర్యావరణ దినం


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.