ETV Bharat / state

అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి అవంతి - avanthi visited vegetable market elamanchili

కిరాణా దుకాణాల్లో సరుకుల ధరలను పెంచి అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. చోడవరంలో... ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను పరిశీలించారు

minister avanthi
అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి అవంతి
author img

By

Published : Apr 3, 2020, 1:15 AM IST

ప్రభుత్వమిచ్చే ఉచిత నిత్యావసర వస్తువులను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విశాఖ జిల్లా చోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను... స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ తో కలిసి పరిశీలించారు.

ప్రభుత్వమిచ్చే ఉచిత నిత్యావసర వస్తువులను అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విశాఖ జిల్లా చోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల దుకాణాలను... స్థానిక ఎమ్మెల్యే ధర్మశ్రీ తో కలిసి పరిశీలించారు.

ఇవీ చూడండి-నిత్యావసరాలు అందించేందుకు ముందుకొస్తున్న దాతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.