విశాఖ జిల్లా పాయకరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో బస్సు ఎక్కాలంటే ఊపిరి బిగపట్టాల్సిందేనని ప్రయాణికులు వాపోతున్నారు. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు నిత్యం అధిక సంఖ్యలో... ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.
బస్టాండులో తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: విశాఖ వైద్యుడు సుధాకర్పై సీబీఐ కేసు నమోదు