ETV Bharat / state

ఏవోబీలో మావోల కరపత్రాల కలకలం

భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన తమ దళ సభ్యుల సేవలను గుర్తు చేసుకునేందుకు... మావోయిస్టులు వారోత్సవాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వీటిని జయప్రదం చేయాలంటూ ఏవోబీ సరిహద్దులో పెద్ద ఎత్తున కరపత్రాలు వెదజల్లారు.

author img

By

Published : Jul 25, 2019, 12:05 AM IST

మావోలు

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోల కరపత్రాలు కలకలం రేపాయి. ఈ నెల 28 నుంచి జ‌ర‌గ‌బోయే మావోయిస్టు అమ‌ర‌వీరుల వారోత్స‌వాల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఈ పత్రాల్లో ఉంది. అమరవీరులైన తమ దళ సభ్యుల త్యాగాల‌ను గుర్తు చేస్తూ వాడ‌వాడ‌లా వారోత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని, వారి జీవిత చరిత్ర‌ల‌ను అంద‌రికీ తెలియ‌జేయాల‌ని పేర్కొన్నారు. మ‌ల్క‌న్‌గిరి, కోరాపుట్‌, విశాఖ‌ప‌ట్నం డివిజ‌న్ క‌మిటీ పేరు మీద ఈ క‌ర‌ప‌త్రాల‌ను ఏవోబీలో ప‌ప్పులూరు, క‌ప్ప‌తొట్టి ప్రాంతాల్లో వెద‌జ‌ల్లారు.

ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోల కరపత్రాలు కలకలం రేపాయి. ఈ నెల 28 నుంచి జ‌ర‌గ‌బోయే మావోయిస్టు అమ‌ర‌వీరుల వారోత్స‌వాల‌ను జ‌య‌ప్ర‌దం చేయాల‌ని ఈ పత్రాల్లో ఉంది. అమరవీరులైన తమ దళ సభ్యుల త్యాగాల‌ను గుర్తు చేస్తూ వాడ‌వాడ‌లా వారోత్స‌వాల‌ను నిర్వ‌హించాల‌ని, వారి జీవిత చరిత్ర‌ల‌ను అంద‌రికీ తెలియ‌జేయాల‌ని పేర్కొన్నారు. మ‌ల్క‌న్‌గిరి, కోరాపుట్‌, విశాఖ‌ప‌ట్నం డివిజ‌న్ క‌మిటీ పేరు మీద ఈ క‌ర‌ప‌త్రాల‌ను ఏవోబీలో ప‌ప్పులూరు, క‌ప్ప‌తొట్టి ప్రాంతాల్లో వెద‌జ‌ల్లారు.

Intro:Ap_atp_64_24_rtcbus_accident_onedead_av_sp10005
~~~~~~~~~~~~~~~*
ఆర్టీసీబస్సు కిందపడి వ్యక్తిమృతి
~~~~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో లో ఆర్టీసీ బస్సు కిందపడి శ్రీరాములు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. కళ్యాణదుర్గం నుంచి ఓబిగాని పల్లి గ్రామానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు తిమ్మాపురం గ్రామం లో ఓ మలుపు వద్ద ప్రమాదవశాత్తు oo శ్రీరాములు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది గ్రామస్తులు గుత్తి బంధువులు సమాచారాన్ని కంబదూరు పోలీసులకు అందించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.