ETV Bharat / state

అనకాపల్లిలో "మార్కెట్​లో ప్రజాస్వామ్యం" బృందం - anakapalli

విశాఖ జిల్లా అనకాపల్లిలో మార్కెట్​లో ప్రజాస్వామ్యం చిత్ర బృందం పర్యటించింది. లీడర్ పీపుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ వి.వి రమణ మూర్తి  ఆధ్వర్యంలో చిత్ర బృందానికి అభినందన సభ జరిగింది.

రాజకీయాలు లేని 'ప్రజాస్వామ్య' చిత్రం
author img

By

Published : Jul 17, 2019, 7:38 PM IST

రాజకీయాలు లేని 'ప్రజాస్వామ్య' చిత్రం

భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని షిరిడి సాయి థియేటర్​లో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు 30 చిత్రాలు తీశానన్నారు. 20 చిత్రాలు వరకూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. కొన్నేళ్లుగా తాను తీసిన చిత్రాలు నిరాశ పరిచాయని చెప్పారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రం తనకు పూర్వ వైభవం తెచ్చిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. వారసత్వ రాజకీయాలు, పార్టీ నాయకులు కలిసి దాన్ని అపహాస్యం చేశారని ఆవేదవ వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సామాజిక స్ఫూర్తితో ఆర్.నారాయణమూర్తి చిత్రాలు తీస్తారని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసే ఇలాంటి చిత్రాలను ఆదరించాలని సూచించారు.

ఇదీ చూడండి... 'ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి దోచుకున్నారు'

రాజకీయాలు లేని 'ప్రజాస్వామ్య' చిత్రం

భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్.నారాయణమూర్తి అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని షిరిడి సాయి థియేటర్​లో జరిగిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పటి వరకు 30 చిత్రాలు తీశానన్నారు. 20 చిత్రాలు వరకూ ఎన్నో విజయాలు సాధించామని తెలిపారు. కొన్నేళ్లుగా తాను తీసిన చిత్రాలు నిరాశ పరిచాయని చెప్పారు. మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రం తనకు పూర్వ వైభవం తెచ్చిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. వారసత్వ రాజకీయాలు, పార్టీ నాయకులు కలిసి దాన్ని అపహాస్యం చేశారని ఆవేదవ వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ సామాజిక స్ఫూర్తితో ఆర్.నారాయణమూర్తి చిత్రాలు తీస్తారని తెలిపారు. ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసే ఇలాంటి చిత్రాలను ఆదరించాలని సూచించారు.

ఇదీ చూడండి... 'ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచి దోచుకున్నారు'

Intro:AP_ONG_51_17_VASATHIGRUHAM_AVB_AP10136

పేదవిద్యార్థుల వసతిగృహాలసౌకర్యాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం నడుంబిగించింది.వసతిగృహంలోవుండేపేద విద్యా ర్థులు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఆయాశాఖల అధికారులకు,జిల్లాకలెక్టర్ కు ఎక్కడైనా,ఎప్పుడైనాఒక్కరోజు రాత్రి బస చెయ్యాలని మరియు అక్కడున్న పరిస్థితులను ప్రభుత్వందృష్టికితీసుకురావాలనిఆదేశాలుజారీచేశారు.దీంతో వసతిగృహాలు కొంతమేరా మెరుగుపడ్డట్టు కనిపిస్తుంది.
అయితేఈప్రక్రియఎంతవరకుఇలాకొనసాగిస్తారోవేచిచూడాలి మరి!
ప్రకాశంజిల్లా దర్శిపట్టణంలోని పొదిలిరోడ్డులోని బి సి బాలుర వసతి గృహంలో ప్రస్తుతానికి మాకు ఏ సమస్యలు లేవని చెపుతున్నారు విద్యార్థులు.హాస్టల్ వార్డెన్ మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు అంటున్నారు.మెనూ ప్రకారం మాకు అన్ని సక్రమంగా సకాలంలో అందజేస్తున్నారు అని విద్యార్థులు తెలిపారు.
బైట్స్:- అనిల్ పదవ తరగతి విద్యార్థి
శివశంకర్ ,, ,, ,,
గమనిక:- ఇదీ సంగతి కి వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను సార్.


Body:ప్రకాశంజిల్లా దర్శి.


Conclusion:కొండలరావు దర్శి 9848450509

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.