ETV Bharat / state

ఇన్​ఫార్మర్​ నెపంతో.. విశాఖ మన్యంలో గిరిజనుడి కాల్చివేత - maoist murder tribal man in visakha

విశాఖ మన్యంలో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీసులకు సమాచారమిస్తున్నాడనే నెపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పొలంలో పని చేస్తున్న దివుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి హతమార్చారు.

mavo
author img

By

Published : Oct 23, 2019, 1:59 PM IST

మన్యంలో గిరిజనుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి సమీపంలో... పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. పెదపాడుకు చెందిన తాంబేలు లంబయ్య అలియాస్‌ పిల్లలు దివుడు.. గతంలో మావోయిస్టు పార్టీలో పని చేశాడు. దివుడు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఇటీవల ఎన్‌కౌంటర్‌ చేశారని... అందుకే అతన్ని చంపుతున్నామని ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖలో వదిలివెళ్లారు. నిన్న సాయంత్రం చేనులో పని చేస్తుండగా... దివుడిని తీసుకెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తాజా ఘటనతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

మన్యంలో గిరిజనుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి సమీపంలో... పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. పెదపాడుకు చెందిన తాంబేలు లంబయ్య అలియాస్‌ పిల్లలు దివుడు.. గతంలో మావోయిస్టు పార్టీలో పని చేశాడు. దివుడు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఇటీవల ఎన్‌కౌంటర్‌ చేశారని... అందుకే అతన్ని చంపుతున్నామని ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖలో వదిలివెళ్లారు. నిన్న సాయంత్రం చేనులో పని చేస్తుండగా... దివుడిని తీసుకెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తాజా ఘటనతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

ఇవి కూడా చదవండి:

కొనసాగుతున్న మృతదేహాల గుర్తింపు ప్రక్రియ

Intro:AP_VDP_56_23_MAOIST MURDER_AVB_AP10153Body:విశాఖ జిల్లా జీకే వీధి గ్రామ సమీపంలో ఇన్ఫార్మర్ నెపంతో గిరిజనుడిని చంపిన మావోయిస్టులు. జీకే వీధి మండలం పెదపాడు గ్రామానికి చెందిన తాంబేలు లంబయ్య అలియాస్ పిల్లలు దివుడు పోలీసులకు సహకరిస్తున్నాడని మావోయిస్టు జాంబ్రీ ఎన్కౌంటర్ కు దివుడు కారణమని మావోయిస్టుల సమాచారం పోలీసులకు చేరా వేస్తున్నదనే అనే నెపంతో దివుడు చేను లో ఉండగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు మావోయిస్టులు దివుడు ను అదుపులోకి తీసుకొని రాత్రి 8 గంటల ప్రాంతలో కుంకంపూడి గ్రామ సమీపానికి తీసుకువచ్చి దివుడు పై మూడు రౌండ్లు కాల్పులు జరుపగా అక్కడికక్కడే మరణించాడు ఇటీవల కాలంలో జరిగిన ఎన్కౌంటర్లో కీలక నేతలను కోల్పోయిన మావోయిస్టులు దిద్దుబాటు చర్యలు లో భాగంగా పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్న వారిపై గురిపెట్టారు ఈ నేపథ్యంలో పోలీస్ ఇన్ ఫార్మర్ గా పని చేస్తున్నాడ నే నేపంతో దివుడును మావోయిస్టులు హతమార్చారు ఈ నేపథ్యంలో విశాఖ మన్యంలో గిరిజనుల భయాందోళనలు చెందుతున్నారుConclusion:M Ramanarao,9440715741
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.