ETV Bharat / state

వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం

author img

By

Published : Nov 24, 2019, 2:17 PM IST

కార్తీకమాసం సందర్భంగా విశాఖలోని గోకుల్ పార్కు శ్రీకృష్ణుడి ఆలయం.. దీపాలతో  ప్రత్యేకర్షణగా నిలిచింది. మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపారాధాన చేశారు.

వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం

సామూహిక లక్షదీపోత్సవం విశాఖలో వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సందర్బంగా సాగరతీరంలో గోకుల్ పార్కు శ్రీకృష్ణుడి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో మహిళలు... లక్ష వత్తులతో దీపారాధాన చేశారు.

విశాఖలో వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం

సామూహిక లక్షదీపోత్సవం విశాఖలో వైభవంగా నిర్వహించారు. కార్తీకమాసం సందర్బంగా సాగరతీరంలో గోకుల్ పార్కు శ్రీకృష్ణుడి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. వాసవి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ ఆధ్వర్యంలో మహిళలు... లక్ష వత్తులతో దీపారాధాన చేశారు.

విశాఖలో వైభవంగా... సామూహిక లక్షదీపోత్సవం

ఇవీ చదవండి

కార్తిక శోభతో.. ఆలయంలో కిటికిటలాడిన భక్తులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.