ETV Bharat / state

విశాఖపట్నం జిల్లా చుట్టుమెట్ట వద్ద జీపు బోల్తా.. 13మందికి గాయాలు

author img

By

Published : Sep 10, 2021, 3:45 PM IST

Updated : Sep 10, 2021, 7:04 PM IST

రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాదం

15:41 September 10

జీపు బోల్తా-13మందికి తీవ్రగాయాలు

విశాఖ జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్ట వద్ద జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాలు పడడంతో వేగంగా వస్తున్న జీపు.. మలుపులో అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Live accident: కారును ఢీకొన్న లారీ.. ఆటో నుజ్జునుజ్జు

15:41 September 10

జీపు బోల్తా-13మందికి తీవ్రగాయాలు

విశాఖ జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్ట వద్ద జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. భారీ వర్షాలు పడడంతో వేగంగా వస్తున్న జీపు.. మలుపులో అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: Live accident: కారును ఢీకొన్న లారీ.. ఆటో నుజ్జునుజ్జు

Last Updated : Sep 10, 2021, 7:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.