విశాఖ జిల్లావ్యాప్తంగా జనతా కర్ఫ్యూతో వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలు అందిస్తున్న వారికి... ప్రజలంతా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలిపారు. తిరిగి ఇళ్లలోకి వెళ్లి జనతా కర్ఫ్యూలో నిమగ్నమయ్యారు.
ఇదీ చదవండి: నిశ్శబ్ద భారత్... ఇంట్లోనే ఇండియా