ETV Bharat / state

అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే...

author img

By

Published : Mar 22, 2020, 10:39 PM IST

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ జిల్లా అరకులోయలో జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారు. ఘాట్​రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి ఇతరులు రాకుండా నిలిపివేశారు.

janata curfew in araku valley
అరకులో విజయవంతంగా జనతా కర్ఫ్యూ
అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే...

విశాఖ జిల్లా అరకులోయకు బయటివారు రాకుండా ఘాట్​రోడ్​కు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. సుంకరమెట్ట సంత రద్దయింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రహదారి నిర్మానుష్యంగా మారింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. అత్యవసర సేవల కోసం తెరచిన మందుల షాపులు మధ్యాహ్నం మూతబడ్డాయి.

అరకులోయలో జనతా కర్ఫ్యూ ఎలా జరిగిందంటే...

విశాఖ జిల్లా అరకులోయకు బయటివారు రాకుండా ఘాట్​రోడ్​కు అడ్డంగా వాహనాలు నిలిపివేశారు. సుంకరమెట్ట సంత రద్దయింది. నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే రహదారి నిర్మానుష్యంగా మారింది. దుకాణాలన్నీ మూతబడ్డాయి. అత్యవసర సేవల కోసం తెరచిన మందుల షాపులు మధ్యాహ్నం మూతబడ్డాయి.

ఇదీ చదవండి :

పుంగనూరులో స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.