ETV Bharat / state

డుడుమా జలాశయానికి పెరిగిన పర్యటకుల తాకిడి

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో డుడుమా జలాశయం పరిసరాలు కొత్త అందాన్ని అద్దుకున్నాయి. సమీపంలోని డుడుమా జలపాతాన్ని వీక్షించేందుకు అధిక సంఖ్యలో పర్యటకులు వస్తున్నారు.

author img

By

Published : Oct 23, 2020, 7:09 PM IST

Increased tourist at Duduma Reservoir in vizag district
డుడుమా జలాశయానికి పెరిగిన పర్యాటకుల తాకిడి

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని డుడుమా జలాశయానికి పర్యటకులు తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు... ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి 1,600 క్యూసెక్కుల నీటిని బలిమెలకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో డుడుమా జలపాతానికి అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చి సందర్శిస్తున్నారు.

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని డుడుమా జలాశయానికి పర్యటకులు తాకిడి పెరిగింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు... ప్రాజెక్టు ఒక గేట్ ఎత్తి 1,600 క్యూసెక్కుల నీటిని బలిమెలకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో డుడుమా జలపాతానికి అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చి సందర్శిస్తున్నారు.

ఇదీచదవండి.

చెక్​డ్యామ్​ వద్ద సెల్ఫీ... తల్లి మృతి, కుమారుడు గల్లంతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.