ETV Bharat / state

పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ

విశాఖ పట్టణంలో గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైకాపా నేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన వార్డులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

author img

By

Published : Apr 17, 2020, 2:34 PM IST

vishaka district
పేదలకు నిత్యావసర వస్తువులు,కూరగాయలు పంపిణీ

విశాఖ పట్టణంలోని 43వ వార్డు వైకాపా నేత, బ్యాడ్మింటన్ వెటరన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ తన వార్డులో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు.

విశాఖ పట్టణంలోని 43వ వార్డు వైకాపా నేత, బ్యాడ్మింటన్ వెటరన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ తన వార్డులో పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు ఇటువంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు.

ఇది చదవండి నక్కపల్లిలో రెండో విడత రేషన్​ పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.