విశాఖ జిల్లాలో గ్రామ / వార్డు సచివాలయ పరీక్షలు రెండో రోజు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం, మధ్యాహ్నం జరిగిన రెండు పరీక్షలకు 69.5 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 30,243 మంది అభ్యర్థులకు 20,897 మంది హాజరయ్యారు. కొవిడ్ పాజిటివ్ అభ్యర్థి ఒకరు హాజరవగా.. ఐసొలేషన్ గదిలో పరీక్ష రాయించారు.
ఇదీ చదవండి: