ETV Bharat / state

'విశాఖ బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతాం'

author img

By

Published : May 21, 2020, 4:57 PM IST

విశాఖ బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతామని తెదేపా ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. 13 మంది ప్రాణాలు కోల్పోవటానికి కారణమైన పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తున్న గణబాబుతో మా ప్రతినిధి అనిల్​కుమార్ ముఖాముఖి..

తెదేపా ఎమ్మెల్యే గణ బాబు
తెదేపా ఎమ్మెల్యే గణ బాబు
తెదేపా ఎమ్మెల్యే గణ బాబు

13 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను ప్రభుత్వం కచ్చితంగా తరలించాలని తెదేపా ఎమ్మెల్యే గణ బాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు లేఖలు రాశారు. బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతానని ఆయన చెబుతున్నారు.

ఇవీ చదవండి

మమ్మల్ని క్షమించండి: ఎల్జీ పాలిమర్స్​

తెదేపా ఎమ్మెల్యే గణ బాబు

13 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమను ప్రభుత్వం కచ్చితంగా తరలించాలని తెదేపా ఎమ్మెల్యే గణ బాబు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు లేఖలు రాశారు. బాధితుల పక్షాన పరిశ్రమను తొలగించే దిశగా పోరాడతానని ఆయన చెబుతున్నారు.

ఇవీ చదవండి

మమ్మల్ని క్షమించండి: ఎల్జీ పాలిమర్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.