ETV Bharat / state

జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి

ఉత్సవాలను తిలకించడానికి వచ్చిన కుంటుంబంలో విషాదాన్ని మిగిలింది. జెయింట్ వీల్ పైనుంచి జారిపడి 16 ఏళ్ల బాలికి మృతిచెందింది.

author img

By

Published : May 14, 2019, 10:24 AM IST

జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి
జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి

విశాఖ జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జెయింట్ వీల్ పై నుంచి జారిపడి 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. జాతర జరుగుతుండగా జెయింట్ వీల్​పై నుంచి భవాని అనే అమ్మాయి ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

జెయింట్ వీల్ పై నుంచి జారిపడి బాలిక మృతి

విశాఖ జిల్లా పాడేరు మోదకొండమ్మ జాతర ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. జెయింట్ వీల్ పై నుంచి జారిపడి 16 ఏళ్ల బాలిక మృతి చెందింది. జాతర జరుగుతుండగా జెయింట్ వీల్​పై నుంచి భవాని అనే అమ్మాయి ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఈ ఘటనలో బాలిక అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖలోని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి

మహిళపై కత్తితో దుండగుడి దాడి.. పరిస్థితి విషమం

Intro:నెల్లూరు జిల్లా


Body: సూళ్లూరుపేట పులికాట్ సరసు


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.