ETV Bharat / state

పశువుల పాకల్లో అగ్నిప్రమాదం.. నాలుగు పశువులు మృతి

author img

By

Published : Jun 16, 2021, 10:53 AM IST

విశాఖ జిల్లా గోర్లెపాలెంలోని పశువుల పాకల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటల్లో చిక్కుకొని నాలుగు పశువులు మృతి చెందాయి.

fire accident at gollapalem
మంటల్లో చిక్కుకొని నాలుగు పశువులు మృతి

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం గొర్లెపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాసరి అప్పారావు, కననంనాయుడులకు చెందిన పశుశాలలు కాలి బూడిదయ్యాయి. మంటల్లో చిక్కుకున్న 4 పశువులు అగ్నికి ఆహుతయ్యాయి.

ఆ కుటుంబీకులు కన్నిరుమున్నీరుగా విలపించింది. అగ్ని ప్రమాదంలో దాదాపు రెండున్నర లక్షల రూపాయల విలువైన మేర ఆస్తినష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ప్రమాద సమాచారాన్ని స్థానిక రెవెన్యూ వర్గాలకు తెలిపారు.

విశాఖ జిల్లా బుచ్చయ్యపేట మండలం గొర్లెపాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాసరి అప్పారావు, కననంనాయుడులకు చెందిన పశుశాలలు కాలి బూడిదయ్యాయి. మంటల్లో చిక్కుకున్న 4 పశువులు అగ్నికి ఆహుతయ్యాయి.

ఆ కుటుంబీకులు కన్నిరుమున్నీరుగా విలపించింది. అగ్ని ప్రమాదంలో దాదాపు రెండున్నర లక్షల రూపాయల విలువైన మేర ఆస్తినష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ప్రమాద సమాచారాన్ని స్థానిక రెవెన్యూ వర్గాలకు తెలిపారు.

ఇదీ చదవండి:

వీరఘట్టంలో 10 లక్షలు విలువచేసే... గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.