ETV Bharat / state

ఖర్గేను కలిసిన హర్షకుమార్ కుమారుడు.. 'ప్రైవేటీకరణ'పై పోరాడాలని వినతి

author img

By

Published : Mar 16, 2021, 7:07 AM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను... మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి వివరించారు. పార్లమెంట్ లో ఈ విషయంపై పోరాడాలని ఖర్గేను కోరారు.

వినతి పత్రం అందజేస్తున్న శ్రీరాజ్
వినతి పత్రం అందజేస్తున్న శ్రీరాజ్

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో ... మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీ రాజ్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి ఖర్గేకు వివరించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పార్లమెంట్​లో పోరాడాలని కోరారు. 10 నిమిషాల పాటు ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

ఇదీ చదవండి:

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో ... మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీ రాజ్ కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం గురించి ఖర్గేకు వివరించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పార్లమెంట్​లో పోరాడాలని కోరారు. 10 నిమిషాల పాటు ఇరువురు నేతలు చర్చలు జరిపారు.

ఇదీ చదవండి:

మేయర్లు, ఛైర్మన్ల పీఠాలపై సీఎం కసరత్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.