ETV Bharat / state

సాగునీటి కాలువ పూడ్చివేత పై రైతుల ఆందోళన - vizag farmers on irrigation department

విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఆవ సాగునీటి కాలువ పూడ్చివేత పై రైతులు ఆందోళన చేపట్టారు. అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరారు.

Farmers' agitation on irrigation of irrigation at gopalapatnam
ఆందోళన చేస్తున్న రైతులు
author img

By

Published : May 12, 2020, 3:58 PM IST

Updated : May 12, 2020, 7:34 PM IST

విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఆవ సాగునీటి కాలువ మాజీ ఛైర్మన్ గణపర్తి దొరబాబు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. గోపాలపట్నంలోని ఎస్సీ కాలనీ వద్ద సాగునీటి కాలువ పూడ్చివేత కు గురైందని, భవిష్యత్తులో సమీపంలోని సుమారు 200 ఎకరాల పంట భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరారు.

విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలోని గోపాలపట్నంలో ఆవ సాగునీటి కాలువ మాజీ ఛైర్మన్ గణపర్తి దొరబాబు ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. గోపాలపట్నంలోని ఎస్సీ కాలనీ వద్ద సాగునీటి కాలువ పూడ్చివేత కు గురైందని, భవిష్యత్తులో సమీపంలోని సుమారు 200 ఎకరాల పంట భూములకు సాగునీరు అందని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం రక్షణ చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరారు.

ఇదీ చూడండి:ఐదు గ్రామాల్లో ఐదు మెడికల్ టీమ్​లు ఏర్పాటు: బొత్స

Last Updated : May 12, 2020, 7:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.