ETV Bharat / state

ఎన్నికలు వాయిదా.. బోసిపోయిన కార్యాలయాలు...! - due to postpone of local body elections in AP all municipal offices are croudless

కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయడంతో నామినేషన్​ స్వీకరణ కార్యాలయాలు బోసిపోయాయి. విశాఖ జిల్లాలోని మున్సిపల్ కార్యాలయంలో నోటీసు బోర్డులో ఎన్నికల సంఘం ఆదేశాలను ఉంచారు.

due to postpone of local body elections in AP all municipal offices are croudless
ఎన్నికలు వాయిదా పడటంతో బోసిపోయిన కార్యాలయాలు
author img

By

Published : Mar 15, 2020, 6:46 PM IST

ఎన్నికలు వాయిదా పడటంతో బోసిపోయిన కార్యాలయాలు

ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను విశాఖ జిల్లా మున్సిపల్ కార్యాలయంలోని నోటీస్​బోర్డులో అంటించారు. ఎన్నికల సామగ్రిని అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఒక గదిలో ఉంచి సీల్ చేశారు. రికార్డులన్నీ భద్రపరిచారు. ఎన్నికల వాయిదా పడ్డాయని తెలియటంతో ఈ రోజు కిటకిటలాడే ఎన్నికల కార్యాలయం బోసిపోయింది. అధికారులు తప్ప అభ్యర్థులు ఎవరూ కనిపించలేదు.

ఇదీ చూడండి 'సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?'

ఎన్నికలు వాయిదా పడటంతో బోసిపోయిన కార్యాలయాలు

ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను విశాఖ జిల్లా మున్సిపల్ కార్యాలయంలోని నోటీస్​బోర్డులో అంటించారు. ఎన్నికల సామగ్రిని అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఒక గదిలో ఉంచి సీల్ చేశారు. రికార్డులన్నీ భద్రపరిచారు. ఎన్నికల వాయిదా పడ్డాయని తెలియటంతో ఈ రోజు కిటకిటలాడే ఎన్నికల కార్యాలయం బోసిపోయింది. అధికారులు తప్ప అభ్యర్థులు ఎవరూ కనిపించలేదు.

ఇదీ చూడండి 'సీఎం కంటే ఎన్నికల కమిషనర్ ఎక్కువా?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.