ETV Bharat / state

కేంద్ర వైఖరికి నిరసనగా కేజీహెచ్​లో వైద్యుల ఆందోళన

author img

By

Published : Dec 8, 2020, 7:53 PM IST

ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే వెసులుబాటు కల్పించటం ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదని కేజీహెచ్ వైద్యులు వ్యాఖ్యానించారు. అల్లోపతి వైద్యాన్ని..,ఆయుర్వేదంతో కలపాలని కేంద్రం యోచించటం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు.

కేంద్ర వైఖరికి నిరసనగా కేజీహెచ్​లో వైద్యుల ఆందోళన
కేంద్ర వైఖరికి నిరసనగా కేజీహెచ్​లో వైద్యుల ఆందోళన

అల్లోపతి వైద్యాన్ని..ఆయుర్వేదంతో కలపాలని కేంద్రం యోచించటం పట్ల వైద్యుల నిరసనల జోరు పెరుగుతోంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేజీహెచ్ సూపరింటెండెంట్​ కార్యాలయం ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రకటించి వైద్యసేవలు నిలిపివేస్తామని ఐఎంఏ వైద్యలు స్పష్టం చేశారు.

సంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం చాలా భిన్నమైనవని.. దీనిని ఆయుర్వేదంతో కలపాలని చూడటం సమంజసం కాదన్నారు. ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే వెసులుబాటు కల్పించటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

అల్లోపతి వైద్యాన్ని..ఆయుర్వేదంతో కలపాలని కేంద్రం యోచించటం పట్ల వైద్యుల నిరసనల జోరు పెరుగుతోంది. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేజీహెచ్ సూపరింటెండెంట్​ కార్యాలయం ఎదుట వైద్యులు నిరసన తెలిపారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం బేషరుతుగా ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో జాతీయ స్థాయిలో కార్యాచరణ ప్రకటించి వైద్యసేవలు నిలిపివేస్తామని ఐఎంఏ వైద్యలు స్పష్టం చేశారు.

సంప్రదాయ వైద్యం, ఆధునిక వైద్యం చాలా భిన్నమైనవని.. దీనిని ఆయుర్వేదంతో కలపాలని చూడటం సమంజసం కాదన్నారు. ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసే వెసులుబాటు కల్పించటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.

ఇదీచదవండి

ఏలూరు ఘటనపై పూర్తి స్థాయిలో పరిశోధించండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.