ETV Bharat / state

కస్టడీలో దివ్య కేసు నిందితులు

దివ్య హత్య కేసు నిందుతులను పోలీసులు... తమ కస్టడీలో విచారణ చేస్తున్నారు. శుక్రవారం వరకూ వీరిని ప్రశ్నించనున్నట్టు సమాచారం.

author img

By

Published : Jun 11, 2020, 7:44 PM IST

కస్టడీలో దివ్య కేసు నిందితులు
కస్టడీలో దివ్య కేసు నిందితులు

దివ్య హత్య కేసులో ప్రధాన నిందుతురాలైన వసంత, గీతలను రిమాండ్‌ నుంచి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు కస్టడీకి తీసుకొచ్చారు. శుక్రవారం వరకు వీరిద్దరినీ విచారణ చేయనున్నట్లు సమాచారం. తొలుత పోలీసులు నగదు పంపకాల్లో తేడాల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావించారు.

కానీ.. ఈ దారుణ ఘటన వెనుక చాలా మంది పాత్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువతిని కూడా స్టేషన్‌కు తీసుకొచ్చి రహస్యంగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలపై స్పష్టత తీసుకువచ్చే దిశగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

దివ్య హత్య కేసులో ప్రధాన నిందుతురాలైన వసంత, గీతలను రిమాండ్‌ నుంచి బుధవారం పోలీస్‌స్టేషన్‌కు కస్టడీకి తీసుకొచ్చారు. శుక్రవారం వరకు వీరిద్దరినీ విచారణ చేయనున్నట్లు సమాచారం. తొలుత పోలీసులు నగదు పంపకాల్లో తేడాల వల్లే ఈ హత్య జరిగి ఉండవచ్చని భావించారు.

కానీ.. ఈ దారుణ ఘటన వెనుక చాలా మంది పాత్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓ యువతిని కూడా స్టేషన్‌కు తీసుకొచ్చి రహస్యంగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలపై స్పష్టత తీసుకువచ్చే దిశగా విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

ఫేస్​బుక్​లో వేషం మార్చి... మోసం చేస్తూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.