ETV Bharat / state

కార్పొరేషన్ల నిధులు అమ్మ ఒడికి ఎలా ఇస్తారు? - విశాఖలో దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల్​ నుంచి అమ్మ ఒడి పథకానికి నిధులు మళ్లించే జీవోను వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు డిమాండ్​ చేశారు.

divertion of SC ST funds
విశాఖలో దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం
author img

By

Published : Jan 11, 2020, 1:44 PM IST

విశాఖలో దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల నిధులను అమ్మ ఒడి పథకానికి కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖ అంబేడ్కర్ భవన్​లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు విడుదల చేయగా... వాటిలో రూ.6,108 కోట్లు బడుగుల కార్పొరేషన్ల నుంచి కేటాయించారని దళిత నాయకులు స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి రూ. 442 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.395 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఒక వెయ్యి 271 కోట్లు మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, బొడ్డు కళ్యాణ్ రావు, కొత్తపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..కులం చెబితే కేసులు ఉండవా!

విశాఖలో దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల నిధులను అమ్మ ఒడి పథకానికి కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖ అంబేడ్కర్ భవన్​లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు విడుదల చేయగా... వాటిలో రూ.6,108 కోట్లు బడుగుల కార్పొరేషన్ల నుంచి కేటాయించారని దళిత నాయకులు స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి రూ. 3,432 కోట్లు, కాపు కార్పొరేషన్ నుంచి రూ.568 కోట్లు, మైనారిటీ కార్పొరేషన్ నుంచి రూ. 442 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.395 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ నుంచి ఒక వెయ్యి 271 కోట్లు మళ్లించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, బొడ్డు కళ్యాణ్ రావు, కొత్తపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..కులం చెబితే కేసులు ఉండవా!

Intro:కిట్ నం :879,విశాఖ సిటీ ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_71_10_divertion_of_SC_ST_funds_ab_AP10148

( ) ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, కాపు కార్పొరేషన్ల నిధులను అమ్మ ఒడి పథకానికి కేటాయిస్తూ విడుదల చేసిన జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. విశాఖ అంబేద్కర్ భవన్లో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.


Body:అమ్మ ఒడి పథకానికి ప్రభుత్వం 6,456 కోట్లు విడుదల చేయగా వాటిలో 6108 కోట్లు బడుగు లకార్పొరేషన్ల నుంచి కేటాయించారని దళిత నాయకులు స్పష్టం చేశారు. బీసీ కార్పొరేషన్ నుంచి 3,432 కోట్లు కాపు కార్పొరేషన్ నుంచి 568 కోట్లు, మైన మైనారిటీ కార్పొరేషన్ నుంచి 442 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుండి 395 కోట్లు, ఎస్సీ కార్పొరేషన్ నుండి ఇ ఒక వెయ్యి 271 కోట్లు మళ్లించారని ఆరోపించారు.


Conclusion:అమ్మ ఒడి పథకానికి కి నిధులు మళ్లించే జీవోను వెంటనే రద్దు చేయాలని దళిత సంఘాల ప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు, బొడ్డు కళ్యాణ్ రావు, కొత్తపల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

బైట్:జె.వి.ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షుడు, డి.హెచ్.పి.ఎస్.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.