ETV Bharat / state

గిరిజన గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ

author img

By

Published : May 29, 2020, 1:22 PM IST

మాతృభూమి రుణం తీర్చుకునేందుకు, వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్​ఆర్ఐ​ తెలుగుదేశం ముందుంటుందని మాడుగుల నియోజవర్గ తేదేపా నేత, ఎన్ఆర్ఐ ప్రతినిధి పైలా ప్రసాదరావు అన్నారు.

Distribution of necessities in tribal villages in madugula vizag district
గిరిజన గ్రామాల్లో నిత్యావసరాలు పంపిణీ

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని సిరిజాం, వీరభద్రపేట పంచాయతీలోని గిరిజన గ్రామాల్లో ఎన్​ఆర్ఐ​ తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రవాసాంధ్రుల సహకారంతో సరకులు పంపిణీ చేస్తున్నామని ప్రసాదరావు అన్నారు.

విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలంలోని సిరిజాం, వీరభద్రపేట పంచాయతీలోని గిరిజన గ్రామాల్లో ఎన్​ఆర్ఐ​ తెదేపా ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రవాసాంధ్రుల సహకారంతో సరకులు పంపిణీ చేస్తున్నామని ప్రసాదరావు అన్నారు.

ఇదీచదవండి.

రమేష్​కుమార్​ కేసులో ప్రభుత్వానికి చుక్కెదురు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.