ETV Bharat / state

విశాఖ కలెక్టరేట్​లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు

author img

By

Published : Feb 14, 2021, 3:37 PM IST

విశాఖ కలెక్టరేట్​లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. కలెక్టర్ వి.వినయ్​ చంద్ సంజీవయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

collector vinaychand
విశాఖ కలెక్టరేట్​లో దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు

దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా... విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంజీవయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్​తో పాటు జేసీ​ ఎం.వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఓ నిస్వార్థ రాజకీయ నాయకుడిగా పేదలకు ఎనలేని సేవ చేసిన మహానేతగా సంజీవయ్యను స్మరించుకున్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని... ఆయన ఆశయాల కోసం పాటుపడాలని కలెక్టర్ సూచించారు.

దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా... విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సంజీవయ్య జయంతి కార్యక్రమంలో కలెక్టర్​తో పాటు జేసీ​ ఎం.వేణుగోపాల్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఎ.ప్రసాద్, సాంఘిక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు డివి రమణమూర్తి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఓ నిస్వార్థ రాజకీయ నాయకుడిగా పేదలకు ఎనలేని సేవ చేసిన మహానేతగా సంజీవయ్యను స్మరించుకున్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని... ఆయన ఆశయాల కోసం పాటుపడాలని కలెక్టర్ సూచించారు.

ఇదీ చదవండి: పుల్వామా వీర జవాన్లకు ఏబీవీపీ కార్యకర్తల నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.