ETV Bharat / state

చోడవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

author img

By

Published : Jul 24, 2020, 4:12 PM IST

విశాఖ జిల్లా చోడవంలో మరో ఏడుగురికి కరోనా నిర్థరణ అయినట్లు అధికారులు వెల్లడించారు. బాధితుల్లో ఒకరు బ్యాంకులో విధులు నిర్విస్తుండటంతో... ఆ బ్యాంకును సైతం అధికారులు మూసివేశారు.

corona positive cases in chodavaram
చోడవరంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

విశాఖ జిల్లా చోడవరంలో కరోనా విజృంభిస్తోంది. చోడవరంలో మరో ఏడుగురుకి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యిందనీ... వారిలో ఇద్దరు హోంగార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగికి కొవిడ్​ పాజిటివ్​గా రావటంతో... బ్యాంకును మూసివేశారు. గునిశెట్టివారి వీధిలో ఉంటున్న ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.

విశాఖ జిల్లా చోడవరంలో కరోనా విజృంభిస్తోంది. చోడవరంలో మరో ఏడుగురుకి కరోనా సోకినట్లు నిర్థరణ అయ్యిందనీ... వారిలో ఇద్దరు హోంగార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగికి కొవిడ్​ పాజిటివ్​గా రావటంతో... బ్యాంకును మూసివేశారు. గునిశెట్టివారి వీధిలో ఉంటున్న ముగ్గురికి కరోనా సోకినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: అరకులోయలో ఒకరోజు స్వచ్ఛందగా లాక్​డౌన్ అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.