ETV Bharat / state

పంటనష్టం ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. పంట నష్టపోయిన రైతులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు.

author img

By

Published : Dec 4, 2020, 3:20 PM IST

పంటనష్టం ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
పంటనష్టం ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

విశాఖ జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. నర్సీపట్నం డివిజన్​లోని పలు గ్రామాల్లో పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి పొలాలు ఎన్ని రోజుల కిందట కోశారు? ఎన్ని రోజులపాటు వర్షపు నీటిలో మునిగి ఉన్నాయి? తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని బృంద సభ్యులు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

విశాఖ జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. నర్సీపట్నం డివిజన్​లోని పలు గ్రామాల్లో పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి పొలాలు ఎన్ని రోజుల కిందట కోశారు? ఎన్ని రోజులపాటు వర్షపు నీటిలో మునిగి ఉన్నాయి? తదితర వివరాలు నమోదు చేసుకున్నారు. సంబంధిత నివేదికను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని బృంద సభ్యులు స్పష్టం చేశారు.

ఇదీచదవండి

రైతన్నపై రాజకీయం... పంట నమోదులో పెత్తనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.