ETV Bharat / state

'కావాలనే మాపై బురదజల్లుతున్నారు'

author img

By

Published : Feb 4, 2019, 11:42 AM IST

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని భాజపా రాష్ట్ర యవు మోర్చా ఆరోపించింది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ తెలిపారు.

bjp-youva-morcha-samavesam-

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని భాజాపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆరోపించారు. కేంద్రంతో నాలుగున్నరేళ్లు కలిసి ఉండి రావాల్సిన నిధులు, అనుమతులను శరవేగంగా చేయించుకుని ఇప్పుడు ఏమి చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే అమిత్ షా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు.

bjp-youva-morcha
undefined

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మాపై బురదజల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు.

రాష్ట్రప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని భాజాపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు ఆరోపించారు. కేంద్రంతో నాలుగున్నరేళ్లు కలిసి ఉండి రావాల్సిన నిధులు, అనుమతులను శరవేగంగా చేయించుకుని ఇప్పుడు ఏమి చేయలేదని అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకే అమిత్ షా ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు తెలిసేలా సత్యమేవ జయతే పేరుతో బస్సుయాత్ర నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు.

bjp-youva-morcha
undefined
Intro:Ap_vsp_46_04_bjp_youva_morcha_samavesam_ab_c4
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భాజపాపై బురదజల్లే ప్రయత్నం చేస్తుందని భాజాపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయుడు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంతో నాలుగున్నరేళ్లు కలిసి ఉన్న తెదేపా రావాల్సిన నిధులు ఇతరత్రా అనుమతులను శరవేగంగా చేయించుకుని కేంద్రం కేంద్రం ఏమి చేయలేదంటూ
అసత్య ప్రచారాలు చేస్తుందని దుయ్యబట్టారు


Body:భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉత్తరాంధ్ర పర్యటన లో భాగంగా క్షేత్రస్థాయిలో భాజపాను బలోపేతం చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొట్టేలా జనచైతన్య యాత్ర లో ప్రజలకు అన్ని విషయాలను వివారిస్తామని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోది రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అందించనున్నారని తెలిపారు


Conclusion:సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షులు పొన్నగంటి అప్పారావు యువ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు సురేంద్రమోహన్ భాజపా నాయకులు కొణతాల జనార్దన్ డాక్టర్ సత్యనారాయణ నాగేశ్వరరావుపాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.