ETV Bharat / state

నూకాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

author img

By

Published : Apr 29, 2019, 6:25 AM IST

భక్తుల రద్దీ
నూకాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు జరిగుతున్న జాతరలో భాగంగా ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీరు అందించారు.

నూకాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

విశాఖ జిల్లా అనకాపల్లి నూకాలమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. ఏప్రిల్ 4 నుంచి మే 4 వరకు జరిగుతున్న జాతరలో భాగంగా ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అమ్మవారిని పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, మంచినీరు అందించారు.

ఇది కూడా చదవండి.

విశాఖ మన్యంలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

Chhindwara (Madhya Pradesh), Apr 28 (ANI): Amid of the Lok Sabha elections, Madhya Pradesh Chief Minister Kamal Nath visited Simariya Hanuman Temple in Madhya Pradesh's Chhindwara today. He took blessings of the almighty ahead of the fourth phase of election process which will take place on April 29. Kamal Nath was accompanied by his son Nakul Nath on this occasion. Nakul is contesting LS polls from Chhindwara constituency.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.