అయోధ్య రామమందిర నిర్మాణం నిధి సమర్పణ అభియాన్ ప్రచార గోడ పత్రికను, కరపత్రాలను విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం బలిఘట్టం రామాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హిందూ సోదరులు అంతా సహకరించాల్సిన అవసరం ఉందని ఆలయ కమిటీ సభ్యులు శెట్టి సాంబయ్య నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: