మార్కెట్లో కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించి... వినియోగదారులకు హక్కులు, చట్టాలపై అవగాహన పెంపొందించాలని న్యాయ కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర అన్నారు. దోపిడీ నుంచి రక్షించే హక్కులపై అవగాహన లేకపోవటంతో నష్టపోతున్నారని చెప్పారు. విశాఖ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నగరంలోని పౌర గ్రంథాలయంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. చెల్లించిన ధరకు అనుగుణంగా నాణ్యమైన వస్తువులు, సేవలు లభించకుంటే వినియోగదారులు న్యాయపరమైన రక్షణ పొందవచ్చని సూచించారు.
ఇదీ చదవండి: