ETV Bharat / bharat

ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం - plastic ban campaign

పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్ భూతాన్ని తరిమికొట్టాలని పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్ అధికార యంత్రాంగం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​తో ఆ జిల్లాలో ఇప్పటికే మూడు రోడ్లు నిర్మించారు.

plastic roads
ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం
author img

By

Published : Dec 24, 2019, 7:33 AM IST

ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం

మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్​ భూతంపై ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లా యంత్రాంగం. పురపాలకసంఘం సంయుక్త కార్యచరణతో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను నిషేధించాలని ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఎన్​సీఆర్​ దిల్లీకి హృదయంగా భావించే ఘాజియాబాద్​లో సింగిల్ యూజ్​ ప్లాస్టిక్ వ్యర్థాలతో కేవలం నెలరోజుల్లో మూడు రోడ్లను నిర్మించారు పురపాలక అధికారులు.

" ప్లాస్టిక్ వ్యర్థాలతో విదేశాల్లో రోడ్లను నిర్మించడాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఉత్తర్​ప్రదేశ్​లోనూ అలా చేయాలని నిర్ణయించాం. ఘాజియాబాద్​ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనుకున్నాం. అందుకే మొదట ప్లాస్టిక్​ వ్యర్థాలతో రోడ్లు నిర్మించి లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రభావవంతంగా ఉపయోగించాలనుకున్నాం. ఆలోచన కార్యరూపం దాల్చింది. మూడు రోడ్లను నిర్మించాం. మరిన్ని నిర్మిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలూ ఆసక్తిగా ఉన్నాయి. దీంతో మేం ఓ లక్ష్యాన్ని సాధించినట్లయింది. "

-ఆశా శర్మ, ఘాజియబాద్ మేయర్​.

జిల్లా యంత్రాంగం నిర్వహించే అవగాహన కార్యక్రమాలు ప్లాస్టిక్ వ్యాపారులనూ ఆకట్టుకున్నాయి. తమ వద్ద ఉన్న టన్నుల ప్లాస్టిక్​ను స్వచ్ఛందంగా అప్పగిస్తున్నారు. టన్ను ప్లాస్టిక్​ను సేకరించి జిల్లా అధికారులకు ఇచ్చారు నలుగురు ఔత్సాహికులు. సింగిల్ యూజ్​ ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.

" మాకున్న సిబ్బంది, అందుబాటులో ఉన్న వనరుల సాయంతో జిల్లా వ్యాప్తంగా పాలిథీన్​ను సేకరించాం. అదే సమయంలో ప్లాస్టిక్​ దుష్ప్రభావంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాం. ఈ కారణంగా ఇప్పటి వరకు 7 టన్నుల సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను సేకరించాం. ఏడుగురు వ్యాపారులు చెత్తను సేకిరించి సంబంధిత అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. మా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది సానుకూల సంకేతం. "

-అజయ్ శంకర్​ పాండే, ఘాజియబాద్ డిప్యూటీ మేయర్.

శుభకార్యాలు, పండుగల సమయంలో స్థానికుల కోసం స్టీల్ పాత్రల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఘాజియాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్. ప్లాస్టిక్​ వాడకానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేసింది.

ప్లాస్టిక్​తో రోడ్ల నిర్మాణం... పర్యావరణ హితమే లక్ష్యం

మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్​ భూతంపై ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర్​ప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లా యంత్రాంగం. పురపాలకసంఘం సంయుక్త కార్యచరణతో సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను నిషేధించాలని ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఎన్​సీఆర్​ దిల్లీకి హృదయంగా భావించే ఘాజియాబాద్​లో సింగిల్ యూజ్​ ప్లాస్టిక్ వ్యర్థాలతో కేవలం నెలరోజుల్లో మూడు రోడ్లను నిర్మించారు పురపాలక అధికారులు.

" ప్లాస్టిక్ వ్యర్థాలతో విదేశాల్లో రోడ్లను నిర్మించడాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఉత్తర్​ప్రదేశ్​లోనూ అలా చేయాలని నిర్ణయించాం. ఘాజియాబాద్​ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనుకున్నాం. అందుకే మొదట ప్లాస్టిక్​ వ్యర్థాలతో రోడ్లు నిర్మించి లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రభావవంతంగా ఉపయోగించాలనుకున్నాం. ఆలోచన కార్యరూపం దాల్చింది. మూడు రోడ్లను నిర్మించాం. మరిన్ని నిర్మిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలూ ఆసక్తిగా ఉన్నాయి. దీంతో మేం ఓ లక్ష్యాన్ని సాధించినట్లయింది. "

-ఆశా శర్మ, ఘాజియబాద్ మేయర్​.

జిల్లా యంత్రాంగం నిర్వహించే అవగాహన కార్యక్రమాలు ప్లాస్టిక్ వ్యాపారులనూ ఆకట్టుకున్నాయి. తమ వద్ద ఉన్న టన్నుల ప్లాస్టిక్​ను స్వచ్ఛందంగా అప్పగిస్తున్నారు. టన్ను ప్లాస్టిక్​ను సేకరించి జిల్లా అధికారులకు ఇచ్చారు నలుగురు ఔత్సాహికులు. సింగిల్ యూజ్​ ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు.

" మాకున్న సిబ్బంది, అందుబాటులో ఉన్న వనరుల సాయంతో జిల్లా వ్యాప్తంగా పాలిథీన్​ను సేకరించాం. అదే సమయంలో ప్లాస్టిక్​ దుష్ప్రభావంపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాం. ఈ కారణంగా ఇప్పటి వరకు 7 టన్నుల సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ను సేకరించాం. ఏడుగురు వ్యాపారులు చెత్తను సేకిరించి సంబంధిత అధికారులకు అప్పగిస్తామని చెప్పారు. మా లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇది సానుకూల సంకేతం. "

-అజయ్ శంకర్​ పాండే, ఘాజియబాద్ డిప్యూటీ మేయర్.

శుభకార్యాలు, పండుగల సమయంలో స్థానికుల కోసం స్టీల్ పాత్రల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఘాజియాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్. ప్లాస్టిక్​ వాడకానికి ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేసింది.

AP Video Delivery Log - 1500 GMT News
Monday, 23 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1435: Hong Kong Rally AP Clients Only 4246083
Thousands join HK rally against police action
AP-APTN-1431: Finland Santa AP Clients Only 4246080
Lapland Santa sends 'help nature' message for Xmas
AP-APTN-1431: India Congress Party Protest AP Clients Only 4246081
Congress Party protest against Modi government
AP-APTN-1406: Uzbekistan Election Must credit Uzreport 4246077
Uzbekistan elects new parliament with no opposition
AP-APTN-1336: Germany Greece Migrants AP Clients Only 4246075
Germany argues over young migrants on Greek isles
AP-APTN-1334: France Strike Impact AP Clients Only 4246074
French retailers count cost of pension strikes
AP-APTN-1325: Luxembourg Transport No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4246064
Luxembourg set to provide free public transport
AP-APTN-1322: India Protests AP Clients Only 4246072
Protests continue against India citizenship law
AP-APTN-1310: Crimea Russia Bridge AP Clients Only 4246068
Putin inaugurates massive railway bridge to Crimea
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.