ETV Bharat / state

విషం తాగిన తల్లీకూతుళ్లు...ఆస్పత్రికి తరలిస్తుండగా..

పెందుర్తిలో ఘోరం జరిగింది. తల్లి, కుమార్తె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

author img

By

Published : Sep 21, 2019, 11:19 PM IST

విషాదం
తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం..

విశాఖ జిల్లా పెందుర్తిలోని గోకుళదామ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన లక్ష్మీ, ఆమె కుమార్తె గిరిజా ప్రసన్నరాణి ఆత్మహత్యాయత్నం చేశారు. వాటర్ క్యాన్లు తెచ్చే వ్యక్తి తలుపు కొట్టగా స్పందించలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి తెలిపాడు. వారు తలుపులు తెరిచి చూడగా తల్లీ, కుమార్తె స్పృహ కోల్పోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కేజీహెచ్​కు తరలించగా.. మార్గమధ్యలో తల్లి లక్ష్మీ మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పెందుర్తి ఎస్​ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి,కుమార్తె ఆత్మహత్యాయత్నం..

విశాఖ జిల్లా పెందుర్తిలోని గోకుళదామ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన లక్ష్మీ, ఆమె కుమార్తె గిరిజా ప్రసన్నరాణి ఆత్మహత్యాయత్నం చేశారు. వాటర్ క్యాన్లు తెచ్చే వ్యక్తి తలుపు కొట్టగా స్పందించలేదు. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారికి తెలిపాడు. వారు తలుపులు తెరిచి చూడగా తల్లీ, కుమార్తె స్పృహ కోల్పోయి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే కేజీహెచ్​కు తరలించగా.. మార్గమధ్యలో తల్లి లక్ష్మీ మృతి చెందింది. కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. పెందుర్తి ఎస్​ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

కొక్కిరాపల్లి రహదారిపై రోడ్డు ప్రమాదం..విద్యార్థి మృతి

Intro:ap_vja_26_21_nuzvidu_yoga_pratibha_avb_ap10122 కృష్ణాజిల్లా నూజివీడు. స్టూడెంట్ ఓలంపిక్ యోగా కాంపిటేషన్ లో విద్యార్థులకు మూడు బంగారు పతకాలు లభించాయి. నాటినుండి మీరు తీసుకునే శిక్షణతో అంతర్జాతీయ స్థాయిలో చాతి గడించి నూజివీడు పేరును ఇనుమడింప చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు పట్టణానికి చెందిన తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి కి అండర్ 22 బాలికల విభాగంలో శ్రీకాంత్ 22 బాలుర విభాగంలో ఎం జనార్దన రాజారామచంద్ర చార్యులు 8 బాలుర విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ఇంటర్నేషనల్ స్థాయిలో యోగా ప్రదర్శన యందు గోల్డ్మెడల్ సాధించారు ఈ నెల 15 16 17 వ తేదీల్లో శ్రీలంక రాజధాని కొలంబో నగరం నందు జరిగిన ఇంటర్నేషనల్ ఒలంపిక్ యోగ కాంపిటీషన్లో నూజివీడు విద్యార్థులకు బంగారు పతకాలు సాధించారు ఈ సందర్భంగా తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ తన తల్లిదండ్రులైన తల్లాప్రగడ వెంకట కుమార్ అప్పారావు కళ్యాణి దంపతులు శ్రీ దత్తాత్రేయ యోగ విద్యాలయ స్థాపించి తనతో పాటు యోగా శిక్షణ ఇచ్చినట్లు తెలిసింది 2017లో తను మలేషియాలో జరిగిన కాంపిటీషన్లో రజిత పతకం సాధించినట్లు చెప్పింది భవిష్యత్తులో యోగ సాధనపై పరిశీలన పరిశోధన చేస్తానని చెప్పింది మరెంతో మంది యోగా శిక్షణ ఉచితం అని వివరించారు శ్రీకాంత్ మరియు జనార్దన్ రాజు మాట్లాడుతూ సాయి ప్రసన్న లక్ష్మి సెక్షన్ లో ఎన్నో మెళకువలు తెలుసుకున్నట్లు చెప్పారు ప్రసన్నలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. బైట్స్. 1) తల్లాప్రగడ సాయి ప్రసన్న లక్ష్మి. 2) శ్రీకాంత్. )3). ఎం జనార్ధన్ రాజారామచంద్ర చార్యులు. ( సార్ కృష్ణాజిల్లా నూజివీడు కిట్ నెంబర్ 810 ఫోన్ నెంబర్. 8008020314)


Body:నూజివీడు విద్యార్థులు యోగ అ లో ప్రతిభ


Conclusion:నూజివీడు విద్యార్థులు అంతర్జాతీయ యోగా లో ప్రతిభ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.