ETV Bharat / state

ఎలమంచిలిలో నిరాశ్రుయులకు నీడ - ఎలమంచిలిలో లాక్​డౌన్

కరోనా వల్ల లాక్​డౌన్ విధించడంతో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వలస కూలీలకు, నిరాశ్రయులకు ఉండటానికి వీలుగా విశాఖ జిల్లా ఎలమంచిలిలో ఓ ఆశ్రమకేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

Asylum  for the homeless in Elamanchili
ఎలమంచిలిలో నిరాశ్రుయులకు ఆశ్రమం
author img

By

Published : Apr 14, 2020, 6:15 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు, యాచకులకు పలువురు సేవలు చేస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటిలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఆశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ఈ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. వలస కూలీలు, నిరాశ్రయులు, దూరప్రాంతాల నుంచి వస్తూ మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారు ఇక్కడ ఉండేందుకు వీలు కల్పించారు. వీరికి భోజన ఏర్పాట్లు చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులకు, యాచకులకు పలువురు సేవలు చేస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటిలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక ఆశ్రమ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ఈ కేంద్రం ఏర్పాటు కోసం కేటాయించారు. వలస కూలీలు, నిరాశ్రయులు, దూరప్రాంతాల నుంచి వస్తూ మార్గమధ్యంలో చిక్కుకుపోయిన వారు ఇక్కడ ఉండేందుకు వీలు కల్పించారు. వీరికి భోజన ఏర్పాట్లు చేశారు.

ఇదీచూడండి. 'వారు అక్కడ పస్తులతో పడుకుంటున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.