ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సేవలో స్పీకర్ దంపతులు

author img

By

Published : Jun 18, 2021, 4:34 PM IST

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నను శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం.. సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు చేశారు.

Speaker Tammineni Sitaram visit Simhachalam Shri Varaha Lakshmi Narasimha Swamy temple
సింహాద్రి అప్పన్న సేవలో స్పీకర్ దంపతులు

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. సింహగిరి చేరుకున్న వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య కళ.. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు తీర్థప్రసాదం అందజేశారు. సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన చేస్తున్నారని స్పీకర్ అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున తాను మాట్లకూడదని స్పష్టం చేశారు.

విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు దర్శించుకున్నారు. సింహగిరి చేరుకున్న వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య కళ.. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులకు తీర్థప్రసాదం అందజేశారు. సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలన చేస్తున్నారని స్పీకర్ అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున తాను మాట్లకూడదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

"అప్పన్న సన్నిధిలో అన్నప్రసాద వితరణ ప్రారంభించాలి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.