ETV Bharat / state

ఏఎన్ఎం లకు మద్దతుగా మాజీమంత్రి శ్రావణ్ కుమార్

ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 23 రోజులుగా పాడేరులో ఏఎన్ఎంలు నిరసనను కొనసాగిస్తున్నారు. వీరికి మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ మద్దతు తెలిపారు.

author img

By

Published : Sep 1, 2019, 2:33 PM IST

ANMs have been protesting for the past 23 days seeking job security. They were supported by former minister Shravan Kumar at paderu in vishaka ANMs have been protesting for the past 23 days seeking job security. They were supported by former minister Shravan Kumar at paderu in vishaka
ఏఎన్ఎంల ధర్నాకు మద్దతుగా మాజీమంత్రి శ్రావణ్ కుమార్

విశాఖ మన్య కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద గత 23 రోజులుగా ఏఎన్ఎంలు ఆందోళన చేపడుతున్నారు. తమను రెగ్యులర్ చేసి గ్రామ సచివాలయంల ఉద్యోగాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేసిన తమను రేగులర్ చేయాలని ఎన్నో సాధక బాధలు భరించి పనిచేస్తున్న మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఏఎన్ఎం లను పరామర్శించి, అండగా ఉంటానని ప్రకటించారు.

ఇదీచూడండి.గూడూరు - విజయవాడ ఇంటర్ సిటీ ప్రారంభం

ఏఎన్ఎంల ధర్నాకు మద్దతుగా మాజీమంత్రి శ్రావణ్ కుమార్

విశాఖ మన్య కేంద్రం పాడేరు ఐటీడీఏ వద్ద గత 23 రోజులుగా ఏఎన్ఎంలు ఆందోళన చేపడుతున్నారు. తమను రెగ్యులర్ చేసి గ్రామ సచివాలయంల ఉద్యోగాల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. 17 ఏళ్లుగా పనిచేసిన తమను రేగులర్ చేయాలని ఎన్నో సాధక బాధలు భరించి పనిచేస్తున్న మమ్మల్ని వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ ఏఎన్ఎం లను పరామర్శించి, అండగా ఉంటానని ప్రకటించారు.

ఇదీచూడండి.గూడూరు - విజయవాడ ఇంటర్ సిటీ ప్రారంభం

Intro:యాంకర్
గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం పరీక్ష రాసేందుకు వచ్చిన దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు తూర్పు గోదావరి జిల్లా ఈ గన్నవరం నియోజకవర్గంలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు పి గన్నవరం పరీక్షా కేంద్రం వద్ద దివ్యాంగులు సరైన వసతులు లేక పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు అవస్థలు ఇలా ఉన్నాయి
ఎవరు రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:దివ్యాంగులు


Conclusion:పరీక్షలు గ్రామ సచివాలయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.