ETV Bharat / state

'సరిలేరు నీకెవ్వరు'లో ఆఖరి 15నిమిషాలు ఇలా ఉంటాయట..!

author img

By

Published : Dec 30, 2019, 3:37 PM IST

వరుస విజయాలతో దూసుకెళుతున్న దర్శకుడు అనీల్ రావిపూడి విశాఖ వచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాపై ఆసక్తిర విషయాలను 'ఈటీవీ భారత్​'తో పంచుకున్నారు. సినిమా ఆఖరి 15 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడి మనసుకు హత్తుకుపోయేలా... ఆలోచింపజేసేలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

anil ravi pudi interview at visakha
ఈటీవీ భారత్​తో అనీల్ రావిపూడి ముఖాముఖి

.

సిమిమా గురించి చెపుతున్న దర్శకుడు

.

సిమిమా గురించి చెపుతున్న దర్శకుడు

ఇదీ చూడండి]

ఫోర్బ్స్​ ఇండియాకు కంగనా లీగల్​ నోటీసులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.