ETV Bharat / state

సాగర తీరాన అన్నమయ్య జయంత్యుత్సవం

విశాఖ బీచ్​లో అన్నమయ్య జయంతి వేడుకలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అన్నమయ్య 12వ తరానికి చెందిన హరినారాయణ స్వామి హాజరయ్యారు.

author img

By

Published : May 26, 2019, 5:27 PM IST

సాగర తీరాన అన్నమయ్య జయంత్యుత్సవం
సాగర తీరాన అన్నమయ్య జయంత్యుత్సవం

విశాఖ బీచ్​లో అన్నమయ్య ట్రస్ట్ నేతృత్వంలో అన్నమయ్య 611వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్​ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి సంకీర్తనలతో నివాళి అర్పించారు. అన్నమయ్య 12వ తరానికి చెందిన హరినారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజ అనంతరం.. కృతులను ఆలపించారు. సెంచరియన్ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య జి ఎస్ యన్ రాజు, విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.

సాగర తీరాన అన్నమయ్య జయంత్యుత్సవం

విశాఖ బీచ్​లో అన్నమయ్య ట్రస్ట్ నేతృత్వంలో అన్నమయ్య 611వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్​ వద్ద ఉన్న అన్నమయ్య విగ్రహానికి సంకీర్తనలతో నివాళి అర్పించారు. అన్నమయ్య 12వ తరానికి చెందిన హరినారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పూజ అనంతరం.. కృతులను ఆలపించారు. సెంచరియన్ విశ్వ విద్యాలయ ఉపకులపతి ఆచార్య జి ఎస్ యన్ రాజు, విశిష్ట అతిధిగా పాల్గొన్నారు.

ఇవీ చదవండి

'వైకాపాలో చేరిక'పై గంటా శ్రీనివాసరావు ఏమన్నారంటే?




.

Intro:ATP:- నైపుణ్యం ఉన్న విద్యతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని అనంతపురం జిల్లా ఎస్ కే యు వీసీ రహంతుల్లా, జె ఎన్ టి యు వీసీ శ్రీనివాస్ కుమార్ చెప్పారు. అనంతపురంలో మణిపాల్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభం సందర్భంగా వారు హాజరయ్యారు.


Body:నూతనంగా నిర్మించిన పాఠశాలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరిశీలించారు.

బైట్స్ ...1...శ్రీనివాస కుమార్, జె ఎన్ టి యు వీసీ.
2.. రహంతుల్లా, ఎస్ కే యు వీసీ అనంతపురం జిల్లా


Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.