ETV Bharat / state

మాస్కులు లేకుండా బయట వస్తే రూ. 100 జరిమానా

విశాఖ జిల్లా అనకాపల్లిలో మాస్కులు లేకుండా బయటకు వచ్చిన వారికి పోలీసులు రూ. 100 జరిమానా విధిస్తున్నారు. కరోనా వైరస్​ ప్రబలుతున్న సందర్భంగా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని ఎస్సై రాము తెలిపారు.

author img

By

Published : Jun 26, 2020, 11:38 AM IST

anakapalli police impose fine on no mask wearing people
మాస్కు లేకుండా బయట తిరిగే వారికి జరిమానా విధిస్తున్న పోలీసులు

మాస్కు ధరించకుండా బయటకు వస్తున్న ప్రజలకు విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి రూ. 100 జరిమానా విధిస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

మాస్కు ధరించకుండా బయటకు వస్తున్న ప్రజలకు విశాఖ జిల్లా అనకాపల్లి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్త పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యంగా తిరుగుతున్న వారిని గుర్తించి రూ. 100 జరిమానా విధిస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.

ఇదీ చదవండి : 'మాస్కు లేకుండా బయటికొస్తే కఠిన చర్యలు తప్పవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.