ఇదీచదవండి.
రూ.16లక్షల విలువైన గంజాయి పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రూ.16లక్షల విలువైన 326కిలోల గంజాయిని విశాఖ జిల్లా మర్రిపాలెంచెక్పోస్ట్ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు 326 కిలోల సరుకును పట్టుకున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నామని నర్సీపట్నం ఎక్సైజ్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.
విశాఖ జిల్లాలో 16లక్షల రూపాయల విలువైన గాంజా పట్టివేత
ఇదీచదవండి.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి