ETV Bharat / state

'ధ్రువపత్రాలు పరిశీలించారు... నియామక జాబితాలో పేరు మరిచారు' - 'ధ్రువ పత్రాల పరిశీలన పూర్తైంది కానీ...నియామక పత్రం ఇవ్వటం లేదు'

ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాల అందజేతలో గందరగోళం నెలకొంది. ధ్రువ పత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న ఓ అభ్యర్థిపేరు నియమాక పత్రాల జాబితాలో లేకపోవటంతో సదరు అభ్యర్థి కన్నీటి పర్యంతమైంది. స్థానిక ఎమ్మెల్యే వద్ద తన గోడును వెల్లబోసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.

అభ్యర్థిని ఆవేదన
author img

By

Published : Sep 30, 2019, 11:56 PM IST

Updated : Oct 1, 2019, 7:08 AM IST

అభ్యర్థిని ఆవేదన

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఓ అభ్యర్థిని కన్నీటి పర్యంతమైంది. అగ్రికల్చరల్ విభాగంలో గిద్దలూరుకు చెందిన ఎన్. కామేశ్వరి అనే యువతి నియామక పత్రాల పంపిణీలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు వద్ద పన్నీటి పర్యంతమైంది. తాను ధ్రువ పత్రాల పరిశీలనకు కూడా వెళ్లానని కానీ ఇక్కడ తమ పేరు రాకపోవటమేమిటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.

అభ్యర్థిని ఆవేదన

ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్​లో సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో ఓ అభ్యర్థిని కన్నీటి పర్యంతమైంది. అగ్రికల్చరల్ విభాగంలో గిద్దలూరుకు చెందిన ఎన్. కామేశ్వరి అనే యువతి నియామక పత్రాల పంపిణీలో తమ పేరు లేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు వద్ద పన్నీటి పర్యంతమైంది. తాను ధ్రువ పత్రాల పరిశీలనకు కూడా వెళ్లానని కానీ ఇక్కడ తమ పేరు రాకపోవటమేమిటో అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులు చొరవ తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది.

ఇదీచదవండి

ఇక ప్రతి జనవరిలో ఉద్యోగాల జాతర: సీఎం

Intro:ప్లాస్టిక్, పాలిథిన్ వినియోగాన్ని స్వచ్ఛందంగా నిరోధించాలని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ వీవీ నాగేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఈనాడు- ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈనాడు- ఈటీవీ నిర్వహిస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమాల్లో తాము కూడా భాగస్వామ్యం అవుతున్నా మన్నారు. అక్టోబర్2 గాంధీ జయంతి నుంచి తమ కళాశాల క్యాంపస్ లో పాలిథిన్ పై నిషేధాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈసందర్భంగా విద్యార్థులు పాలిథిన్ వలన జరుగుతున్న నష్టం, నిషేధానికి తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలను వెల్లడించారు. కార్యక్రమంలో కళాశాల డీన్ లు డి.విష్ణుమూర్తి, జయమన్మధ రావు, విద్యార్థులు పాల్గొన్నారు.


Body:విక్రమ్


Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Last Updated : Oct 1, 2019, 7:08 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.