ETV Bharat / state

కండ్ర కులస్థులకు నిత్యవసరాలు పంచిన ఎంపీ

author img

By

Published : Apr 29, 2020, 11:04 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి 200 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రగతీ ఫౌండేషన్ తరఫున కండ్ర కులస్థులకు సరకులు పంచారు.

vegitables distributes in srikakulamd dst amudalavalas due to corona lockdown
కూరగాయల పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ మెట్టక్కివలసలో ప్రగతి ఫౌండేషన్ ఛైర్మన్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కండ్ర కులస్థులకు నిత్యావసరాలు పంచారు. 200 కుటుంబాలకు సరకులు అందించారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచనల మేరకు ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ ఈ కిట్లను అందజేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ మెట్టక్కివలసలో ప్రగతి ఫౌండేషన్ ఛైర్మన్, వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి కండ్ర కులస్థులకు నిత్యావసరాలు పంచారు. 200 కుటుంబాలకు సరకులు అందించారు. సభాపతి తమ్మినేని సీతారాం సూచనల మేరకు ఆమదాలవలస మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్ ఈ కిట్లను అందజేశారు.

ఇదీ చూడండి బడాబాబుల రుణమాఫీపై భాజపా-కాంగ్రెస్​ ట్విట్టర్​ వార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.