ETV Bharat / state

పిడుగుపాటుకు మేకలు మృతి

author img

By

Published : Apr 30, 2020, 10:05 AM IST

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలో పిడుగుపాటు కారణంగా 7 మేకలు మృతి చెందాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

srikakulam district
పిడుగుపాటుకు మేకలు మృతిపిడుగుపాటుకు మేకలు మృతి

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మర్రివలస గ్రామంలో పిడుగుపాటుతో 7 మేకలు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నడిమి వలస, చేతు భీమవరం, బాతువ గ్రామాల్లో సుమారు ఎనిమిది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి.

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం మర్రివలస గ్రామంలో పిడుగుపాటుతో 7 మేకలు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నడిమి వలస, చేతు భీమవరం, బాతువ గ్రామాల్లో సుమారు ఎనిమిది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగాయి.

ఇది చదవండి స్వస్థలాలకు వెళ్లేందుకు.. కేంద్రం మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.