ETV Bharat / state

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక

author img

By

Published : May 4, 2021, 4:29 PM IST

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని హెచ్చరించింది.

thunder caution in vijayanagaram and srikakulam
thunder caution in vijayanagaram and srikakulam

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశమున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు, కూలీలు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు.

ఇదీ చదవండి:

డొంకూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.