ETV Bharat / state

ఆధార్ అవస్థలపై ఈటీవీ భారత్ కథనంపై జేసీ స్పందన

శ్రీకాకుళం ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కోసం, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై జేసి స్పందించారు. స్వయంగా ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లి, పరిస్థిని ఆరా తీశారు. త్వరలో మరికొన్ని ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు.

author img

By

Published : Aug 22, 2019, 4:32 PM IST

Updated : Aug 24, 2019, 3:00 PM IST

The response to ETV bharat article on the situation in Adhar centers in Srikakulam.
ఆధార్ నమోదు కేంద్రం వద్ద పరిస్థితులను కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు

శ్రీకాకుళంలో అధార్ కేంద్రాల్లో అవస్థలపై ఈటీవీ భారత్ కథనంతో, ఆధార్ కేంద్రం వద్ద పరిస్థితులను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు. ఉదయం జరిగిన ఘటనకు గుర్తుగా ఉన్న రక్తపుమరకలు, చెప్పులను చూసిన జేసీ వాటి కారణాలను అడిగితెలుసుకున్నారు. రద్దీని తగ్గించేందుకు త్వరలో మరో 10 కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కేవైసి అప్ డేట్ కోసం సమయం పొడిగిస్తామని ఎవరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. గందరగోళం, తోపులాట వంటి ఘటనలు జరక్కుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆధార్ నమోదు కేంద్రం వద్ద పరిస్థితులను కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు

శ్రీకాకుళంలో అధార్ కేంద్రాల్లో అవస్థలపై ఈటీవీ భారత్ కథనంతో, ఆధార్ కేంద్రం వద్ద పరిస్థితులను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆరా తీశారు. ఉదయం జరిగిన ఘటనకు గుర్తుగా ఉన్న రక్తపుమరకలు, చెప్పులను చూసిన జేసీ వాటి కారణాలను అడిగితెలుసుకున్నారు. రద్దీని తగ్గించేందుకు త్వరలో మరో 10 కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కేవైసి అప్ డేట్ కోసం సమయం పొడిగిస్తామని ఎవరు కంగారు పడాల్సిన పని లేదని చెప్పారు. గందరగోళం, తోపులాట వంటి ఘటనలు జరక్కుండా సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

.

ఇదీచూడండి.'ఆధార్‌ కావాలంటే నిద్ర మానుకోవాల్సిందే'

Intro:AP_VJA_18_22_SFI_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ,ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ ధర్నాకు దిగిన విద్యార్థులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ ఒడి పథకాన్ని ఐటీఐ ,పాలిటెక్నిక్ ఒకేషనల్ విద్యార్థులకు వర్తింపజేయాలని భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కోరారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్లో ఉండటం వీటితోపాటుగా విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా యూనిఫామ్స్ ,పాఠ్యపుస్తకాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు ,లేదంటే తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
బైట్... అశోక్ భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు


Body:AP_VJA_18_22_SFI_DHARNA_AVB_AP10050


Conclusion:AP_VJA_18_22_SFI_DHARNA_AVB_AP10050
Last Updated : Aug 24, 2019, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.