ETV Bharat / state

ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా పూజలు

author img

By

Published : May 3, 2020, 7:12 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో అయ్యప్పస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా... మున్సిపల్ మాజీ ఛైర్​పర్సన్ తమ్మినేని గీత దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.

temple anivarary celebration in srikakulam dst
temple anivarary celebration in srikakulam dst

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవం జరిగింది. పురపాలక సంఘం మాజీ ఛైర్​పర్సన్ తమ్మినేని గీత... ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ కోసం గణపతి హోమాన్ని చేశారు.

శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస పట్టణంలోని అయ్యప్పస్వామి దేవాలయ వార్షికోత్సవం జరిగింది. పురపాలక సంఘం మాజీ ఛైర్​పర్సన్ తమ్మినేని గీత... ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ కోసం గణపతి హోమాన్ని చేశారు.

ఇదీ చూడండి హైదరాబాద్ వనస్థలిపురంలో కంటైన్మెంట్ జోన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.